తెలుగు విడుపరి
సన్మానపత్రం అందజేస్తున్న శ్రీమతి మార్టూరి పద్మావతి గారు. వేణుగోపాల రెడ్డి గారు,మార్టూరి వసంత్ నాయుడు గారు , సామల రమేష్ గారు. పుష్పరాజ్ గారి కుమారుడు. వారు ఒక ప్రవాసాంధ్రులు. వారు ఒక తెలుగువాచకం అచ్చు వేశారు. వారు చాలా కాలంగా తెలుగు పాఠాలు చెపుతున్నారు. ఖచ్ఛితంగా , వారు భాషావేత్త, పండితులు,అధ్యాపకులు, ఆ పై సంపన్నులు అయి ఉండాలి. సాహిత్య మారాజ పోషకులు అయి ఉండాలి . ప్రవాసాంధ్రులకు తమ పిల్లలకు తెలుగు నేర్పించాలన్న తాపత్రయం… Read More తెలుగు విడుపరి